గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతోంది....
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ సంస్కరణలు విద్యారంగాన్ని బలహీనపరుస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోపిస్తూ,...