జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో ప్రధానమంత్రి అంటే ఇందిరా గాంధీలాంటి నాయకత్వం కావాలనే చర్చ జోరందుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ పాలనలో పాకిస్థాన్ను రెండు ముక్కలుగా...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నల్లమల, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన ప్రకటించారు. సీఎంగా నల్లమల నుంచి మాట్లాడుతుంటే తన గుండె...