ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ వ్యాన్ల రద్దు నిర్ణయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచి రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ బియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో...
ఆపరేషన్ సిందూర్ ఒక చిన్న యుద్ధం మాత్రమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో చేసిన ఈ చర్యను తక్కువ...