ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు న్యాయం...
ఆంధ్రప్రదేశ్లో రేషన్ వ్యాన్ల రద్దు నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 9,260 మొబైల్ రేషన్ వ్యాన్లను జూన్ 1, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత YSRCP ప్రభుత్వం...