హైదరాబాద్: ప్రధానిని తాను పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే విమర్శిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. INDIA TODAY పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు మోదీని పొగిడిన మీరు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని అడిగిన ప్రశ్నకు...
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా...