ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఇటీవల రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. సుమారు రూ. 27...
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతోంది. ఎల్లుండి (శుక్రవారం) కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ టీమిండియా...