వచ్చే వేసవిలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. పొత్తులు, ఎత్తుగడలతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దక్షిణ భారతదేశంలో కీలకమైన తమిళనాడులో ఈసారి తన సత్తా చాటాలని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ పాలనపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్, ఢిల్లీ విమానాశ్రయం వంటి భారీ నిర్మాణాలు సాధారణ వర్షానికే దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు....