కర్ణాటకలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సూర్య నగర శాఖలో బ్యాంకు మేనేజర్ కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించడం వివాదాస్పదమై, స్థానిక భాషల గౌరవం గురించి మరోసారి చర్చను రేకెత్తించింది. ఈ ఘటనపై బెంగళూరు సౌత్...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (మే 22, 2025) ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన...