హైదరాబాద్ నగర అభివృద్ధి చర్యలతో పాటు తెలంగాణలోని ఇతర నగరాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని...
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది HD బర్లే రకం పొగాకు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు....