తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు.రేపు మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్రలో ఒక ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో జరగనున్న ఇందిరమ్మ...
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి పూర్తిగా BRSనే బాధ్యులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన ట్వీట్ చేస్తూ – “మేము మొదటి నుంచే CBI దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూనే...