ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.260 కోట్లు 45 లక్షల...
హైదరాబాద్లో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డి అరెస్టు పెద్ద సంచలనం సృష్టించింది. కూకట్పల్లిలో ఆయనను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో...