తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు, తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉనికిని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహానాడు సభలో మాట్లాడుతూ, ఆయన తన...
బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ చివరి...