తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ స్కూళ్లను 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తూ, 2,600 మంది విద్యార్థులకు ఒకే...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేని, తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో...