తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరహాలోనే TPCC చీఫ్ మహేశ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతోనే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని...
పులివెందులలో ఉల్లి, బత్తాయి రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యలను గుర్తుచేశారు. ప్రస్తుతం సరైన ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆయన ఆరోపించారు. పంటకు న్యాయం జరగక, వ్యవసాయం చేయడానికి రైతులు...