బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీపై షాకింగ్ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేస్తుందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ ఇదే తరహా వైఖరి...
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం నియోజకవర్గ కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకాలు చెలరేగుతున్నాయని, దీని వల్ల సామాన్య ప్రజలు బాధపడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్...