తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న 2010 సంవత్సరంలో హైదరాబాద్లోని ఒస్మానియా యూనివర్సిటీ నినాదాలతో మారుమోగింది. ఈ ఉద్యమ జ్వాలలో తన ప్రాణాలను సైతం అర్పించిన ఓ యువ ఉద్యమకారుడు సిరిపురం యాదయ్య. ఫిబ్రవరి 20వ తేదీన ఆయన...
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలంగాణ ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించింది. ఈ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా 57 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించారు. వీరిలో 33 మంది...