గోవుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. సోమవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ, గోరక్షణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ...
ఆపరేషన్ సిందూర్ విషయంలో బాలీవుడ్ ముస్లిం నటులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ఠ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ కనిపించకుండా పోయాడు....