సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఓ వ్యాఖ్యతో రెచ్చిపోయింది. ‘ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నది నీటిని నిలిపివేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది?’ అని పాకిస్థాన్ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి...
కాపు ఉద్యమకారులపై నమోదైన కేసుల కొట్టివేత తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముద్రగడ పద్మనాభం సహా పలువురు ఉద్యమకారులపై గతంలో నమోదైన కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి...