పాకిస్థాన్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో అహ్మదీయ ముస్లింలపై కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. ఈ నెల 7న జరగనున్న బక్రీద్ వేడుకల నుంచి వారిని బహిష్కరిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదీయ ముస్లింలు బక్రీద్ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “నన్ను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్ను కూడా జైలులో పెడతామంటే...