గద్వాల జిల్లాలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ క్రమంలో రైతులపై దాడులు చేయడం అమానుషమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం...
వియత్నాంలో జరిగిన ఒక దుర్ఘటనలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన అర్షిద్ అష్రిత్ (21) వియత్నాంలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం...