తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో ₹1051.45 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ...
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ లక్ష్య సాధనలో భాగంగా, నీతి ఆయోగ్ మరియు ISEG ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఒప్పందం...