ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ కల్పించడం మరియు ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత టెక్ సంస్థ Nvidiaతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ...
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ వంటి పట్టణాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో G+3 విధానంలో ఇళ్ల...