తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉంటే, కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగినట్లు ఆయన...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఈ ఏడాది జరగనున్న బిహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా కుట్రలు పునరావృతమవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ప్యానల్ ఎంపికలో...