ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకడం ముఖ్యమంత్రులకే కష్టసాధ్యమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు మాత్రం వరుసగా సమయం కేటాయించడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. టీడీపీ వర్గాలు...
ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను వైసీపీ వాయిదా వేసింది. ఆందోళనలు ఇప్పుడు ఈ నెల 9న నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి ఆర్డీఓ...