ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవానికి నాయకత్వం వహించేందుకు సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించే దిశగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలైన వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ తదితరులు అరెస్టయ్యారు. సాధారణంగా రాజకీయ నాయకుల అరెస్టులు జరిగితే ప్రజలు సానుభూతితో “అయ్యో” అని...