హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్,...
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ముగ్గురు కొత్త మంత్రుల పేర్లు బయటికి వచ్చాయని సమాచారం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుంచి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాదిగ...