అమరావతి: అమరావతిపై సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీకి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఈ విషయంలో తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ...