ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా మంగళవారం ఉదయం నుంచి వర్షం కొనసాగుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా...
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో 2025–26 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన...