ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలు, మహిళలను అవమానించే విధంగా మాట్లాడటం ద్వారా వైసీపీ నీతి లోపాన్ని బహిర్గతం చేస్తున్నారని ఆమె...
హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ మంగళవారం బోనాల సన్నాహాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని...