తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ సహకరిస్తున్నారని...
లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయవాడ ACB కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నెల 11న తిరిగి...