కెనడాలోని కననాస్కిస్లో జూన్ 15, 2025న ప్రారంభమైన G7 సదస్సులో ఇజ్రాయెల్కు మద్దతుగా నాయకులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను G7 నాయకులు సమర్థించారని తెలుస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఈ నిర్ణయాన్ని చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించిన...