రైతులపట్ల తన గౌరవాన్ని మరోసారి చాటిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నిన్న జయశంకర్ అగ్రి వర్సిటీలో జరిగిన రైతునేస్తం సభలో వృద్ధ రైతు దంపతులతో దిగిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ ఎటువైపు నిలుస్తుందన్న జాతీయ, అంతర్జాతీయ చర్చ ప్రారంభమైంది. 1950ల నుంచే భారత్ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. వాణిజ్య సంబంధాల్లో ఇరాన్ కీలక...