ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు జూలై 1వ తేదీ వరకు పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కసిరెడ్డి, చాణక్య,...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కొలంబోకి ప్రయాణించేందుకు బయల్దేరగా, ఇప్పటికే జారీ చేసిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో పోలీసులు ఆయనను విమాన ప్రయాణం నుంచి...