తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్తో నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ...
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు నిరసన దీక్షకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించి, తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్...