పల్నాడులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించిన యువకుడు రవితేజకు సత్తెనపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతడిని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో...
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2 శాతం డీఏ (డియరెన్స్ అలవెన్స్) పెంపును ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు,...