ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరొకసారి చర్చనీయాంశంగా మారాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యిన ఆయన.. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా చెవిరెడ్డి అస్వస్థతకు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ డైలాగ్ చర్చనీయాంశంగా మారిపోయింది. సినిమా theatres లో వినిపించిన మాటలు.. ఇప్పుడు రాజకీయ సభల్లో, రోడ్లపై ప్లకార్డుల మీద కనిపిస్తున్నాయి. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘రప్ప రప్ప.. 3.0...