మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి నలిగి మృతి చెందిన ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో సింగయ్య అనే వ్యక్తి కారు టైరు కింద నలిగి మృతి...