ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వారు చర్చించారు. పీఎం మోదీ, చర్చలు మరియు...
తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, శనివారం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేసిన...