తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ 60 ఏళ్లుగా మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో మీడియాతో మాట్లాడిన...
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాకు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన రెండు సంవత్సరాలుగా ఈ జిల్లాకు ఒక్క రూపాయైనా కేటాయించారా అని ఆమె నిలదీశారు....