భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం జరిగిన పోటీలో తన ప్రతిభను ప్రదర్శించినప్పటికీ, విజేత స్థానం మాత్రం దక్కలేదు. మొత్తం ఆరు అవకాశాల్లో మూడు ఫౌల్స్ చేయగా, బెస్ట్గా 85.01 మీటర్ల దూరం బల్లెం...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్నంలోని రిషికొండలో పర్యటించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్లు, ప్రాజెక్టుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన...