కేంద్ర హోంమంత్రి అమిత్షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో జరుగుతున్న చొరబాట్లను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. లక్షలాదిమంది భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని,...
రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే అవకాశముందని డిప్యూటీ సీఎం భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు....