అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ దిగ్గజం IBM ప్రకటించింది. ఈ సెంటర్ను 2026 మార్చి నాటికి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ తెలిపారు. భారత్ క్వాంటమ్ కంప్యూటింగ్...
మెగా, అల్లు కుటుంబంలో శోకం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నం (94) వృద్ధాప్య సమస్యల కారణంగా ఇవాళ అర్ధరాత్రి 1.45 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త...