వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో గెలిచి కాంస్య పతకం...
బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3న కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా భారీ వర్షాలు పడతాయని...