పర్వతారోహకులకు ఒక పెద్ద షాక్. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఎవరెస్ట్ వంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కడానికి ఒంటరిగా వెళ్లడం అసాధ్యం. కనీసం ఇద్దరు సభ్యులు ఉండే టీమ్తో...
హైదరాబాద్: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు కోరుతూ తాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును సంప్రదించారన్న వార్తలు అవాస్తవమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండియా టుడే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, అలాంటి...