ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా...
సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత ఉపఖండంతో పాటు పలు దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణ సమయం ఆధ్యాత్మికంగా, శారీరకంగా శ్రద్ధ వహించాల్సినదిగా...