పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ నర్వాల్, ముస్లింలు మరియు కశ్మీరీలపై నిందలు వేయవద్దని సోషల్...
దేశవ్యాప్తంగా రేపు (మే 4, 2025) నీట్ యూజీ-2025 పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే, అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి...