ఆంధ్రప్రదేశ్: తిరుమలలో ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉత్సాహంగా జరగనుండగా, వాటి షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. 23వ తేదీన సాయంత్రం మీన లగ్నంలో అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి....
యూకేలో వినాయక నిమజ్జన వేడుక అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. లండన్లో నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ...