పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలతో పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడితే, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. ఓ సభలో...
ఆంధ్రప్రదేశ్ (AP) అధికారులు హాజరు కానప్పటికీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) అనిల్ కుమార్ హాజరయ్యారు. హైదరాబాద్...