వైఎస్సీపీ నేత, మాజీ ఎంపీ వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో ఐదుగురు నిందితుల రిమాండ్ గడువు మంగళవారంతో ముగియడంతో...
భారత్, పాకిస్థాన్ మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో పాక్ ప్రజలు తమ దేశ పాలనపై పెద్ద షాక్ ఇచ్చారు. ఇస్లామాబాద్లోని లాల్ మసీదులో జరిగిన ఒక సమావేశంలో మతగురువు మౌలానా అజీజ్ ఘాజీ విద్యార్థులతో పాటు...