శ్రీ సత్యసాయి జిల్లా, మే 9, 2025: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లి తండాకు చెందిన భారత సైనికుడు మురళి నాయక్ (M. మురళి నాయక్) జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం...
న్యూఢిల్లీ, మే 9: దేశ భద్రతకు సంబంధించిన డిఫెన్స్ ఆపరేషన్లు, భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం మీడియా ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన...