ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్పై భారీ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి దాదాపు 500 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్ (గుజరాత్) వరకు 24 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వీటిని ప్రయోగించినట్లు...
పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని సూచించింది. సైనిక సామర్థ్యం మరింత...